వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్‌కుమార్‌తీరుపై మోహన్‌బాబు ఆందోళన

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:రాష్ట్రంలోని నక్సల్స్‌ ప్రభావితప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలపర్యవేక్షణకు ప్రత్యేకాధికారినినియమించనున్నట్లు ముఖ్యమంత్రిడాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డిచెప్పారు. ఈ ప్రత్యేకాధికారి రాష్ట్రసచివాలయం నుంచే పని చేస్తారని ఆయనబుధవారం విలేకరులకుచెప్పారు.

అభివృద్ధికార్యక్రమాలకు ఆటంకం ఏర్పడితేవాటిని తొలగించడానికి ఈ ప్రత్యేకాధికారిఅప్పటికప్పుడు చర్యలు తీసుకుంటాడనిఆయన చెప్పారు. ప్రత్యేకాధికారినియామకం కొత్తదేమీ కాదని, మర్రిచెన్నారెడ్డి హయాంలో ఉన్నదేనని,దాన్నే పునరుద్ధరిస్తున్నామని ఆయనవివరణ ఇచ్చారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X