వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నక్సల్స్ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేకాధికారి:వైయస్
హైదరాబాద్:రాష్ట్రంలోని నక్సల్స్ ప్రభావితప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలపర్యవేక్షణకు ప్రత్యేకాధికారినినియమించనున్నట్లు ముఖ్యమంత్రిడాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డిచెప్పారు. ఈ ప్రత్యేకాధికారి రాష్ట్రసచివాలయం నుంచే పని చేస్తారని ఆయనబుధవారం విలేకరులకుచెప్పారు.
Comments
Story first published: Wednesday, December 1, 2004, 23:53 [IST]