వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరి కొద్ది గంటల్లోటాలీవుడ్‌ క్రికెట్‌ మ్యాచ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:వర్తమాన రాజకీయాల్లో హింస నేరస్తుల ప్రమేయం పెరగడం పట్లలోక్‌సత్తా జాతీయ కన్వీనర్‌ డాక్టర్‌ జయప్రకాష్‌నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోశనివారం నేరమయ రాజకీయాలైజరిగిన చర్చా కార్యక్రమంలో ఆయనపాల్గొన్నారు. గెలుపే ముఖ్యమనిరాజకీయపార్టీల అధినేతలు భావించడంలోఎన్నికల్లో నేరస్తులకు టికెట్లు లభిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.పరిపాలన, పోలీసు, న్యాయ వ్యవస్ధలతోవిసిగిపోయిన సమాజంలోని తొంభై శాతంప్రజలు హింస వల్లనే తమకు న్యాయంజరుగుతుందని నమ్ముతున్నారని జయప్రకాష్‌ అన్నారు.సమాజంలో మంచిపరిస్ధితులు ఏర్పడడానికి యువతరం,మేధావులు నడుం బిగించాలని ఆయన సూచించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X