పులివెందులకోర్టుకు హాజరైన వైయస్ జగన్
కడప:ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి కుమారుడువై.యస్. జగన్మోహన్ రెడ్డిమంగళవారం కడప జిల్లాలోనిపులివెందుల కోర్టుకు హాజరయ్యారు.తనపై నిరాధార ఆరోపణలు చేశారనేఆరోపణపై ఆయన పులివెందుల కోర్టులోఒక తెలుగు పత్రికపై పరువు నష్టందావా వేశారు. ఈ కేసులో ఆయనమంగళవారం కోర్టుకు హాజరయ్యారు.ఈ సందర్భంగా అవాంఛనీయసంఘటనలేవీ జరగకుండా భారీ బందోబస్తుఏర్పాటు చేశారు.
ఇదేకోర్టులో జగన్ హత్యకు గురైనతెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాలరవిపై కూడా పరువు నష్టం దావావేశారు. ఈ కేసులో పరిటాల రవి ఒకసారిపులివెందుల కోర్టుకు కూడాహాజరయ్యారు.












Click it and Unblock the Notifications
