వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తొగుటలాకప్‌డెత్‌పై పలువురికి హైకోర్టునోటీసులు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:మెదక్‌ జిల్లా తొగుట లాకప్‌ డెత్‌పైహైకోర్టు బుధవారం పలువురికినోటీసులు జారీ చేసింది. రాష్ట్ర హోం శాఖకార్యదర్శికి, పోలీసు డైరెక్టర్‌జనరల్‌కు, సిబి ఐ డైరెక్టర్‌కు,మెదక్‌ జిల్లా పోలీసుసూపరింటిండెంట్‌కు, పలువురుపోలీసులకు హైకోర్టు నోటీసులు జారీచేసింది.

తొగుటసమీపంలోని గ్రామానికి చెందిన యాదగిరిఅనే వ్యక్తి 2002 ఏప్రిల్‌లో పోలీసు స్టేషన్‌లోమరణించాడు. దీనిపై అప్పట్లో ఆందోళనచెలరేగడంతో ఆ సంఘటనపై విచారణజరపాల్సిందిగా డియస్‌పి వెంకటరెడ్డిసిద్ధిపేట సబ్‌ ఇన్‌స్పెక్టర్‌నుఆదేశించారు. అయితే పోలీసులు ఈ కేసులోపోలీసులు చార్జిషీట్‌ దాఖలు చేయకపోవడంతోమృతుడి సోదరి సుప్రీంకోర్టులోపిటిషన్‌ దాఖలు చేసింది. ఈ కేసునుసుప్రీంకోర్టు హైకోర్టుకు బదిలీ చేసంది. ఈకేసులో పలువురికి హైకోర్టు బుధవారంనోటీసులు జారీ చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X