వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తొగుటలాకప్డెత్పై పలువురికి హైకోర్టునోటీసులు
హైదరాబాద్:మెదక్ జిల్లా తొగుట లాకప్ డెత్పైహైకోర్టు బుధవారం పలువురికినోటీసులు జారీ చేసింది. రాష్ట్ర హోం శాఖకార్యదర్శికి, పోలీసు డైరెక్టర్జనరల్కు, సిబి ఐ డైరెక్టర్కు,మెదక్ జిల్లా పోలీసుసూపరింటిండెంట్కు, పలువురుపోలీసులకు హైకోర్టు నోటీసులు జారీచేసింది.
తొగుటసమీపంలోని గ్రామానికి చెందిన యాదగిరిఅనే వ్యక్తి 2002 ఏప్రిల్లో పోలీసు స్టేషన్లోమరణించాడు. దీనిపై అప్పట్లో ఆందోళనచెలరేగడంతో ఆ సంఘటనపై విచారణజరపాల్సిందిగా డియస్పి వెంకటరెడ్డిసిద్ధిపేట సబ్ ఇన్స్పెక్టర్నుఆదేశించారు. అయితే పోలీసులు ఈ కేసులోపోలీసులు చార్జిషీట్ దాఖలు చేయకపోవడంతోమృతుడి సోదరి సుప్రీంకోర్టులోపిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసునుసుప్రీంకోర్టు హైకోర్టుకు బదిలీ చేసంది. ఈకేసులో పలువురికి హైకోర్టు బుధవారంనోటీసులు జారీ చేసింది.
Comments
Story first published: Wednesday, February 23, 2005, 23:53 [IST]