కల్తీ కల్లుతాగి ఖమ్మం జిల్లాలో 9 మంది మృతి
ఖమ్మం/హైదరాబాద్:కల్తీ కల్లు సేవించి ఖమ్మం జిల్లాలో తొమ్మిదిమంది మరణించారు. మొదటఏడుగురు మృతి చెందారు. ఆ తర్వాతచికిత్స పొందుతూ మరో ఇద్దరుమరణించారు. ఖమ్మం జిల్లా టేకులపల్లిమండలం కొప్పురాయి గ్రామంలో ఈదుర్ఘటన సంభవించింది. కల్లులోపురుగుల మందు కలపడం వల్లనే ఈమరణాలు సంభవించినట్లు స్థానికులుచెబుతున్నారు. ఈ సంఘటనలో పోలీసులుఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లుసమాచారం.
కల్లుదొంగిలిస్తున్నారనే అనుమానంతోసోమయ్య, ముత్యాల ఎల్లయ్య అనే ఇద్దరుకల్లులో పురుగుల మందు కలిపారు.వారు ఒక కార్యక్రమానికి హాజరై తిరిగివస్తూ తాటి చెట్లపై కల్లు దింపుకొనితాగారు. దాంట్లో మందు కలిపారనిగుర్తించిన ఆ తొమ్మిది మంది ఇళ్లకు వచ్చితమ తమ కుటుంబ సభ్యులకుతెలిపారు. అయితే ఆస్పత్రికి చేర్చేలోగానేకొంత మంది మరణించారు.
కల్తీకల్లు తాగి తొమ్మిది మంది మరణించినసంఘటనపై విచారణకు ఆదేశించినట్లు హోంమంత్రి కె. జానారెడ్డి చెప్పారు. కల్లు