క్రికెట్: పాక్కు భారత్ ధీటైన జవాబు
అనంతరంబ్యాటింగ్కు వచ్చిన రాహుల్ ద్రావిడ్ఆచితూచి ఆడుతున్నాడు. రెండు సార్లుఅవుటయ్యే ప్రమాదం నుంచితప్పించుకున్న వీరేంద్ర సెహ్వాగ్తన టెస్టు కెరీర్లో తొమ్మిదో అర్థసెంచరీ పూర్తి చేశాడు. వెలుతురు సరిగాలేని కారణంగా నిర్ణీత వ్యవధి కన్నాముందే బుధవారం ఆట ముగిసింది. ఆటముగిసే సమయానికి సెహ్వాగ్ 95పరుగులతోనూ, ద్రావిడ్ 39 పరుగులతోనూక్రీజ్లో ఉన్నారు. పాకిస్థాన్ తొలిఇన్నింగ్స్లో 312 పరుగులు చేసింది.పాకిస్థాన్ బౌలింగ్ భారతబ్యాట్స్మెన్పై అంతగా ప్రభావంవేయకపోవడంతో పాటు పాకిస్థాన్ఫీల్డింగ్ కూడా బాగా లేదు. వచ్చినఅవకాశాలను పాక్ జారవిడుచుకుంది.
వర్షపు తుంపరలు ఎడతెగకుండాపడడంతో భార త్-పాక్మధ్య ఇక్కడ జరగవలసిన తొలిటెస్టు రెండో రోజు ఆట నిర్ణీత సమయానికి ప్రారంభం కాలేదు.క్రికెట్ మ్యాచ్లకు ఒక్కోసారి వానదేవుడుఅడ్డుపడడం మామూలే. నేటి వానవల్ల పిచ్ ఎంత బాగా తడిసిందన్నదిభారతీయ క్రికెట్ మేధావులుపరిశీలిస్తున్న అంశం. తొలి టెస్టు తొలి రోజేఆలౌటై కష్టాల్లో కూరుకుపోయిన పాక్జట్టుకు వర్షం కొంత మేలు చేసిందన్నఅభిప్రాయం ఉంది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!