వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బస్సు లోయలో పడి 18 మంది దుర్మరణం

By Staff
|
Google Oneindia TeluguNews

ధర్మశాల: హిమాచల్‌ప్రదేశ్‌లో ఒక ప్రైవేట్‌ బస్సు లోయలో పడి అందులో ప్రయాణిస్తున్న 18 దుర్మరణం పాలయ్యారు; 20 మంది గాయపడ్డారు. ఈ ఘోర ప్రమాదం సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత జరిగింది. గుజరాత్‌లోని వడదొరలో బియస్‌యన్‌యల్‌ ఉద్యోగులను ఎక్కించుకుని మనాలి వెళ్తున్న బస్సు చారంఖుడ్‌లో పడిపోయినుట్లు పోలీసులు చెప్పారు. ఈ బస్సులో ఎంత మంది ప్రయాణిస్తున్నారనేది కచ్చితంగా తెలియదు.

ఇప్పటి వరకు 18 శవాలను వెలికితీశారు. గాయపడినవారిని దగ్గరలోని జోనల్‌ ఆస్పత్రిలో చేర్చారు. గాయపడినవారిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మలుపులో బస్సును నియంత్రించడంలో డ్రైవర్‌ విఫలం కావడం వల్లనే ఈ ప్రమాదం జరిగి వుంటుందని పోలీసులు భావిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X