వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

9 మంది ఉగ్రవాదుల హతం: పిడిపి నేత అరెస్టు

By Staff
|
Google Oneindia TeluguNews

గుంటూరు: గుంటూరు జిల్లాలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక నక్సలైట్‌ హతమయ్యాడు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని నకిరికల్లు సమీపంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది. గుండ్లపల్లి ప్రాంతంలో స్పెషల్‌ పార్టీ పోలీసులు కూంబింగ్‌ చేస్తుండగా నక్సల్స్‌ తారసపడ్డారని, పోలీసులను చూడగానే నక్సల్స్‌ కాల్పులు ప్రారంభించారని, ప్రతిగా నక్సల్స్‌ ఎదురుకాల్పులు జరిపారని జిల్లా పోలీసు సూపరింటిండెంట్‌క్ష (యస్పీ) సజ్జనార్‌ తెలిపారు. మరణించిన నక్సలైట్‌ ఏ గ్రూప్‌నకు చెందినవాడనేది తెలియలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X