నిషేధంతో అజ్ఞాతంలోకి కళ్యాణరావు
హైదరాబాద్: నిషేధంతో విప్లవ రచయితల సంఘం (విరసం) రాష్ట్ర అధ్యక్షుడు జి. కళ్యాణ్రావు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. 1970లో ఆవిర్భవించిన విరసం తొలిసారి రాష్ట్రంలో నిషేధానికి గురైంది. ప్రభుత్వం మావోయిస్టులను, దాని అనుబంధ సంస్థలను నిషేధించడానికి కొద్ది సమయం ముందు ఇంటి నుంచి వెళ్లిన కళ్యాణ్రావు తిరిగి ఇంటికి రాలేదు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధ్రువీకరించినట్లు ఒక ప్రైవేట్ తెలుగు టీవీ చానల్ ప్రకటించింది.
తాను ఇప్పటికీ విరసం అభిప్రాయాలకు కట్టుబడి ఉన్నానని, కావాలనుకంటే ప్రభుత్వం తనను అరెస్టు చేయవచ్చునని మావోయిస్టు మాజీ ప్రతినిధి, విప్లవ కవి వరవరరావు అన్నట్లు కూడా ఆ టీవీ ఛానల్ ప్రసారం చేసింది. కాగా నిషేధాన్ని కోర్టులో సవాల్ చేయవచ్చునని కూడా ఈ టీవీ తెలియజేసింది.
More From
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications