వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెరాస నేత నరేంద్రకు హైకోర్టు నోటీసు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలంగాణ జాగరణ సేన (టిజెయస్‌) ఏర్పాటు సభలో రెచ్చగొట్టే ప్రకటనలు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేత, కేంద్ర మంత్రి ఎ. నరేంద్రకు హైకోర్టు నోటీసు జారీ చేసింది. నరేంద్రకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ఆ నోటీసు జారీ చేసింది. టిజెయస్‌ ఏర్పాటు సభలో రెచ్చగొట్టే ప్రకటనలు చేశారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్‌పై హైకోర్టు పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ (డిజిపి)కి, హోం శాఖ కార్యదర్శికి కూడా నోటీసులు జారీ చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X