తెరాస నేత నరేంద్రకు హైకోర్టు నోటీసు

హైదరాబాద్‌: తెలంగాణ జాగరణ సేన (టిజెయస్‌) ఏర్పాటు సభలో రెచ్చగొట్టే ప్రకటనలు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేత, కేంద్ర మంత్రి ఎ. నరేంద్రకు హైకోర్టు నోటీసు జారీ చేసింది. నరేంద్రకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ఆ నోటీసు జారీ చేసింది. టిజెయస్‌ ఏర్పాటు సభలో రెచ్చగొట్టే ప్రకటనలు చేశారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్‌పై హైకోర్టు పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ (డిజిపి)కి, హోం శాఖ కార్యదర్శికి కూడా నోటీసులు జారీ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+