వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వ్యవసాయరంగానికి 10వేల కోట్లు: సిఎం
హైదరాబాద్:వచ్చే బడ్జెట్లో వ్యవసాయానికి పదివేలకోట్ల రూపాయలు కేటాయించనున్నట్టుముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి శనివారంఇక్కడ చెప్పారు. ఫుడ్ ప్లస్-2005 అనేవర్క్ షాప్లో మాట్లాడుతూ ఆయన ఈవిషయం వెల్లడించారు. వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేసేందుకు అన్నిచర్యలు తీసుకుంటున్నామని ఆయనచెప్పారు. మహబూబ్నగర్ జిల్లాలోనిరుపయోగంగా పడి ఉన్న లక్షఎకరాల్లో కానుగ చెట్లనుపెంచనున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు.వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టేపారిశ్రామిక వేత్తలకు రాయితీలను,ప్రోత్సాహకాలను ఇవ్వనున్నట్టుతెలిపారు. ఈ ఏడాది బిందు సేద్యం కోసం 400కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నామని,రాష్ట్రంలో హార్టీ కల్చర్ కళాశాలనునెలకొల్పనున్నామని చెప్పారు.
Comments
Story first published: Saturday, October 1, 2005, 23:53 [IST]