హుస్సేన్సాగర్లో నిమజ్జనం కుదరదు: హైకోర్టు
హైదరాబాద్: ఎట్టి పరిస్థితుల్లోనూ హుస్సేన్ సాగర్లో గణేష్ నిమజ్జనం జరపడానికి వీలు లేదని హైకోర్టు ఆదేశించింది. రాజమౌళి కమిటీ నివేదికను ఎందుకు అమలు చేయడానికి వీలు కాదో వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. పర్యావరణ పరిరక్షణ ప్రతి భారతీయ పౌరుడి బాధ్యత అని హైకోర్టు గుర్తు చేసింది. గణేష్ నిమజ్జనం అనేది శాంతిభద్రతలకు సంబంధించిన అంశమని, ఏకంగా హుస్సేన్సాగర్లో గణేష్ నిమజ్జనాన్ని నిషేధించడం సాధ్యం కాదని అడ్వొకేట్ జనరల్ మోహన్ రెడ్డి హైకోర్టుకు తెలియజేశారు. దీంతో ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.
అలాగే ఐ మాక్స్, పివిఆర్ థియేటర్లలో అగ్ని ప్రమాదాల నివరాణకు తీసుకున్న చర్యలు సరిగా లేకపోవడం పట్ల మరో కేసులో హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రెండు వారాల్లోగా అగ్ని ప్రమాదాల నివారణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని హైకోర్టు ఆ రెండు థియేటర్ల యజమాన్యాలను ఆదేశించింది.
-
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications