వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తప్పిన వాయుగండం

By Staff
|
Google Oneindia TeluguNews


హైదరాబాద్: వాయుగుండం కారణంగా అతలాకుతలమైన మన రాష్ట్రానికి ఊరట లభించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం రాత్రి ఎనిమిదిన్నరకు పూరీ తీరాన్ని దాటింది. ఇది ఒరిస్సాలోని అంగూర్ వద్ద భూభాగంపై కేంద్రీకృతమై ఉంది.

దీని ప్రభావం ఉత్తరాంధ్ర మినహా మన రాష్ట్రం మీద తక్కువని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరిక కేంద్రం అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తా, తెలంగాణ ప్రాంతాలు మేఘావృతమై ఉంటాయి కానీ వర్షం పెద్దగా పడదని వారు చెప్పారు.


సెప్టెంబర్ నెలలో ఈ 24 రోజుల్లో రెండు మూడు రోజులు మినహా మిగితా దినాల్లో వర్షం కురుస్తూనే ఉంది. భారీ వర్షాల కారణంగా నగరం ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X