వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోకేష్, బ్రాహ్మణిలతో తిరుమలలో బాలకృష్ణ

By Staff
|
Google Oneindia TeluguNews


Brahmini Lokesh marriage photo హైదరాబాద్: ముక్కోటి ఏకాదశి సందర్భంగా సినీ నటుడు బాలకృష్ణ దంపతులు గురువారంనాడు తిరుమలేశుని దర్శించుకున్నారు. అల్లుడు లోకేష్, కూతురు బ్రాహ్మణిలతో కలిసి ఆయన తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా పలువురు శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, విఐపిలు తిరుమలేశుడ్ని దర్శించుకున్నారు.

భక్తుల రద్దీతో తిరమల కిటకిటలాడుతోంది. విఐపి టికెట్లను రద్దు చేసి సెల్లార్ టికెట్లను మాత్రమే విక్రయించారు. దీంతో సెల్లార్ టికెట్ల కౌంటర్ వద్ద తొక్కిసలాట వాతావరణం నెలకొంది. వేలాదిగా తిరుమలకు భక్తులు తరలి వచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X