వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తిరుమలేశుని హుండీలో రు. 9 కోట్లు
తిరుమల:
తిరమల
శ్రీ
వేంకటేశ్వర
స్వామికి
రికార్డు
స్థాయిలో
విరాళాలు
వచ్చాయి.
వారంలో
9
కోట్ల
రూపాయలు
తిరుమలేశుని
హుండీలో
పడ్డాయి.
తొలి
మూడు
రోజుల్లోనే
రెండు
కోట్ల
రూపాయలు
వచ్చాయి.
ఇందులో
14
దేశాల
కరెన్సీ
ఉంది.
కార్పోరేట్
కంపెనీలు
కూడా
తమ
లాభాల్లో
కొంత
తిరమలేశునికి
సమర్పిస్తున్నాయి.
దీంతో
తిరుమలేశుని
ఆదాయం
పెరుగుతూ
వస్తున్నది.
Story first published: Tuesday, December 25, 2007, 23:53 [IST]