కోర్టుకు హాజరైన నటి జయప్రద

హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల సందర్భంగా 2002లో ఆమెతో పాటు మాజీ పార్లమెంటు సభ్యుడు, తెలుగుదేశం పార్టీ నేత ఎస్. వేణుగోపాలాచారి గడువు ముగిసిన తర్వాత అంటే, సాయంత్రం ఆరు గంటల తర్వాత ప్రచారంలో పాల్గొన్నారని కేసు నమోదైంది. ఆ సమయంలో జయప్రద తెలుగుదేశం పార్టీలో ఉన్నారు.
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలో కేసులు నటి జయప్రదకు ఊరట లభించింది. కేసును నాంపల్లి కోర్టు కొట్టేసింది.












Click it and Unblock the Notifications