మీడియా వాస్తవాల వక్రీకరణపై రామోజీ ఆవేదన

హైదరాబాద్లో ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ మార్గదర్శి ఫైనాన్షియర్ డిపాజిట్ల సేకరణ వ్యవహారానికి సంబంధించి వివరణలు ఇచ్చేందుకై తాను అక్కడకు వెళ్లానన్నారు. అయితే ఈ వ్యవహారాన్ని ఆ పత్రికలు కొండంత చేశాయన్నారు.
అక్కడ అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లపై కానీ, పన్ను చెల్లించాల్సిన విషయంపైకామీ, ఆస్తుల జప్తు విషయంపై కానీ ఎటువంటి విచారణ జరగనప్పటికీ, ఆ పత్రికలు అభూత కల్పనలతో కథనాలు ప్రచురించాయని ఆరోపించారు. వాటిపై త్వరలో చట్టపరమైన చర్య తీసుకుంటానని చెప్పారు.












Click it and Unblock the Notifications