టిడిపి తెలంగాణ కమిటీ సమావేశం

తెలంగాణపై సాధ్యమైనంత తొందరగా కమిటీ అధ్యయనం చేసి ఉప ఎన్నికలు జరిగే లోగానే నివేదిక సమర్పిస్తుందని భావిస్తున్నారు. ఈ నివేదిక ఆధారంగా పార్టీ వైఖరిని ఖరారు చేయాలని సమావేశంలో అనుకున్నారు. పార్టీ తీసుకునే నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలనే నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. చిరంజీవి పార్టీ ప్రభావంపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. ఈ కమిటీలో టి. దేవేందర్ గౌడ్, నాగం జనార్దన్ రెడ్డి, యనమల రామకృష్ణుడు, కె. ఎర్రంనాయుడు, కె.ఇ. కృష్ణమూర్తి ఉన్నారు.












Click it and Unblock the Notifications