ఆరోగ్యశ్రీపై వెంకయ్య ప్రశంసలు

నిత్యావసర ధరల పెరుగుదలను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఈ నెల 10 నుంచి 14వ తేదీ వరకు ఆందోళనా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఆందోళనకార్యక్రమాలకు తమతో కలిసి రావాలని ఆయన వామపక్షాలను కోరారు.












Click it and Unblock the Notifications