వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మావోయిస్టు నేత శ్రీనివాస్ లొంగుబాటు
హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేత శ్రీనివాస్ మంగళవారం మానవ హక్కుల కమీషన్ ముందు లొంగిపోయారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడైన శ్రీనివాస్ మెదక్ జిల్లాకు చెందినవారు. మానవహక్కుల కమిషన్ చైర్మన్ ఆయనను రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి)యాదవ్ కు అప్పగించారు. తనకు పోలీసుల నుంచి ముప్పు ఉందని శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. తాను ఉద్యమంపై వ్యతిరేకతతో లొంగిపోలేదని, తన వ్యక్తిగత కారణాల వల్ల లొంగిపోయానని ఆయన చెప్పారు.
కుటుంబానికి
తన
అవసరం
ఉందని,
తన
ఆరోగ్యం
కూడా
బాగా
లేదని,
గ్రామంలో
ప్రశాంతంగా
జీవించే
ఉద్దేశంతో
లొంగిపోయానని
ఆయన
చెప్పారు.
నాలుగేళ్లుగా
2004
నుంచి
తాను
రాజకీయాల్లో
క్రియాశీలంగా
లేనని
ఆయన
చెప్పారు.
తన
తండ్రి
చనిపోయాడని,
తన
సోదరి
ఆరోగ్యం
బాగా
లేదని,
తల్లికి,
తన
సోదరికి
తన
అవసరం
ఉందని,
దాంతో
తాను
లొంగిపోయానని
ఆయన
చెప్పారు.
Comments
Story first published: Tuesday, April 29, 2008, 14:26 [IST]