అమ్మకం పన్ను తగ్గించం: రోశయ్య

పెట్రో ఉత్పత్తుల ధరల పెంపు వల్ల రాష్ట్రానికి కొంత ఆదాయం సమకూరే మాట వాస్తవమేనని, అయితే వంటగ్యాస్ కు 50 రూపాయల సబ్సిడీ ప్రకటించామని, పెట్రోల్, డీజిల్ అమ్మకం పన్ను నుంచి వచ్చే వచ్చే మొత్తాన్ని గ్యాస్ సబ్సిడీకి తరలిస్తామని ఆయన వివరించారు. వంటగ్యాస్ పై ప్రకటించిన సబ్సిడీ వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై 300 నుంచి 325 కోట్ల రూపాయల వరకు పడుతుందని ఆయన అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కారణంగానే పెట్రోల్, డీజిల్ లపై అమ్మకం పన్ను తగ్గించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications