ఆర్టీసి చార్జీల పెంపు తక్కువే: వైయస్

పెట్రో ఉత్పత్తుల ధరలను రాజకీయం చేయవద్దని ఆయన పార్టీలకు విజ్ఞప్తి చేశారు. ముడి చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్లో విపరీతంగా పెరిగాయని, దీంతో పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచాల్సి వచ్చిందని ఆయన వివరించారు. పెట్రో ఉత్పత్తుల ధరల పెంపుతో రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నించవద్దని, ప్రభుత్వంతో సహకరించాలని ఆయన రాజకీయ పార్టీలను కోరారు.












Click it and Unblock the Notifications