రైతుల ఆత్మహత్యలు ఆపాం: వైయస్

YS Rajasekhar Reddy
హైదరాబాద్: తాము రైతుల ఆత్మహత్యలను ఆపగలిగామని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పారు. సమగ్ర వ్యవసాయ విధానాన్ని ఆయన బుధవారంనాడు విడుదల చేశారు. వ్యవసాయం దండుగ కాదు, పండుగ అని నిరూపించామని ఆయన ఈ సందర్భంగా మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. వ్యవసాయానికి పూర్వ వైభవం తెచ్చిన ఘనత తమదేనని ఆయన అన్నారు.

రాష్ట్రంలో అన్ని విదాలా వ్యవసాయాన్ని ఆదుకున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని అన్నపూర్ణగా తీర్చుదిద్దుతున్నామని ఆయన చెప్పారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయాన్ని ఆదుకున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో సాగునీటి కల్పనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని ఆయన చెప్పారు. వ్యవసాయం కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తామని ఆయన చెప్పారు. గత నాలుగేళ్లలో తాము చేపట్టిన అభివృద్ధిని చూడాలని ప్రజలను కోరుతున్నట్లు ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+