230 సీట్లు ఖాయం: వైఎస్ గాంభీర్యం

YS Rajasekhar Reddy
న్యూఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి 36 లోక్ సభ స్ధానాలు, 230 అసెంబ్లీ స్ధానాలు వస్తాయని ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి గురువారం ఇక్క డ మీడియా ప్రతినిధుల ముందు చెప్పారు. కొత్త పార్టీలు ఎన్ని వచ్చినా వాటి ప్రభావం కాంగ్రెస్ పార్టీ మీద ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. "ఈనాడు", "ఆంధ్రజ్యోతి" పత్రికల మీద ముఖ్యమంత్రి మరోసారి విరుచుకుపడ్డారు. ఆ రెండు పత్రికలు పనిగట్టుకుని ప్రభుత్వ వ్యతిరేక వార్తలను ప్రచురిస్తున్నాయని ఆయన ఆరోపించారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+