గుండెపోటుతో చిరు ఫ్యాన్ మృతి
హైదరాబాద్: తిరుపతిలోని చిరంజీవి సభకు వస్తూ త్రినాథబాబు అనే ఆయన అభిమాని మరణించాడు. అతడు గుండెపోటుతో మరణించినట్లు నిర్ధారించారు. మంగళవారం రైళ్లోనే అతను మరణించాడు. అతను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందినవారు. చిరంజీవి సభ తిరుపతిలో ఈ సాయంత్రం జరగనున్న విషయం తెలిసిందే. కాగా, సోమవారం చిరంజీవి సభకు సంబంధించిన వాలంటీర్ మరణించాడు. నాగబాబు అనే ఇతను సభ వద్ద వాలంటీర్ గా పనిచేస్తున్నాడు. గుండెపోటు రావడంతో అతను మరణించాడు.












Click it and Unblock the Notifications