సమ్మెకు సిద్దమైన వెటర్నరీ డాక్టర్లు
హైదరాబాద్: ఆగస్ట్ మొదటి నుంచి నిరసన తెలుపుతూ వచ్చిన ఆంధ్రఫ్రదేశ్ వెటర్నరీ డాక్టర్స్ అసోసియేషన్ సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి పూర్తి స్ధాయిలో విధుల బహిష్కరణకు సిద్దమైంది. సాధారణ డాక్టర్లతో సమానంగా పశువైద్యలకు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ,ప్రభుత్వానికి సమ్మె నోటీస్ జారీ చేసింది. సమ్మె వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పశువులకు అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని దీనికి ప్రభుత్వమే భాధ్యత వహించాలని సంఘం నాయకులు హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications