దాడి: భారత స్త్రీతో పాటు 16 మంది మృతి
సనా: యెమెన్ లోని అమెరికా రాయబార కార్యాలయంపై బుదవారం కారు బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో 16 మంది మరణించారు. మృతుల్లో నలుగురు దాడి చేసినవారున్నారు. ఇతరులు అక్కడ నిలుచున్నవారని యెమెన్ భద్రతా వర్గాలు చెప్పాయి. మృతుల్లో ఒక భారతీయ మహిళ కూడా ఉన్నట్లు సమాచారం.
యెమన్ రాజధాని సనాలోని అమెరికా రాయబార కార్యాలయంపై ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు. గత ఆరు నెలల కాలంలో ఉగ్రవాదులు అమెరికా రాయబార కార్యాలయం ఆవరణలో దాడికి దిగడం ఇది రెండో సారి.












Click it and Unblock the Notifications