పేదల త్యాగం పెద్దల వరం: చిరు

Chiranjeevi
మహబూబ్ నగర్: పేదల త్యాగం పెద్దల వరం అవుతోందని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా పోలేపల్లి ప్రత్యేక ఆర్థికి మండలి (సెజ్) బాధితులను పరామర్శించారు. తన అండ వారికి ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. మరి కొద్ది రోజులు ఆగండి, అందరి బాధలూ తిరుతాయని ఆయన అన్నారు. తాము పరిస్థితులను పూర్తిగా మారుస్తామని ఆయన చెప్పారు.

పోలేపల్లి బాధిత కుటుంబాలను ఎనిమిదింటిని ఆయన పరామర్శించారు. గుండ్లగడ్డ తండాకు చేరుకుని ఆయన బాధితులను పరామర్శించారు. వారు చెప్పింది ఆయన శ్రద్ధగా విన్నారు. మూడు గ్రామాలకు చెందిన భూములను ప్రభుత్వం సెజ్ కోసం సేకరిస్తోంది. దీంతో పోలేపల్లి గ్రామప్రజలు ఆందోళనకు దిగారు. చిరంజీవి పర్యటన సందర్భంగా ప్రజలు పెద్ద యెత్తున తరలి వచ్చారు. చిరంజీవిని చూడడానికి ప్రజలు ఎగబడ్డారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ నిలిచిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+