పడవ ప్రమాదం: నలుగురు మృతి

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో నాటు పడవ మునిగి శుక్రవారం నలుగురు మరణించారు. మరో పది మంది గల్లంతయ్యారు. నాగావళి నదిలో నాటు పడవ మునిగి ఈ ప్రమాదం సంభవించింది. వంగర మండలం రుషింగి, వీరఘట్టం మండలం కిమ్మిలకు మధ్య ఈ ప్రమాదం సంభవించింది. రుషింగి గ్రామానికి చెందిన దాదాపు 20 మంది నాటు పడవలో కిమ్మికి బయలుదేరారు. ఈ సమయంలో అదుపు తప్పి పడవ నదిలో మునిగింది. దీంతో పడవలో ప్రయాణిస్తున్నవారు నీళ్లలో మునిగారు. వారిలో నలుగురు మరణించారు. మిగతా వారంతా గల్లంతయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+