చిరుతోనే సామాజిక న్యాయం: పవన్

ఓట్ల కోసమే ప్రస్తుత రాజకీయ నాయకులు ప్రజల వద్దకు వస్తారని, చిరంజీవి అలా కాదని, ప్రజలకు మేలు చేయడానికి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారని ఆయన అన్నారు. చిరంజీవితోనే అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు సుఖసంతోషాలతో ఉండాలన్నదే చిరంజీవి మతమని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని అభివృధ్ధి పథంలో నడిపించడం ద్వారా, సామాజిక న్యాయాన్ని సాధించడం ద్వారా చిరంజీవి అందరికీ సమాధానం చెప్తారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications