లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌ నగరంలో ఈరోజు సాయంత్రం బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.