హైదరాబాద్:
రాజ్యాంగనిర్మాత
బాబా
సాహెబ్
అంబేద్కర్
వర్థంతి
సందర్భంగా
ప్రజారాజ్యం
పార్టీ
అధ్యక్షుడు
చిరంజీవి
ఆయనకు
నివాళులు
అర్పించారు.
ప్రజారాజ్యం
పార్టీ
కార్యాలయంలో
ఆయన
అంబేద్కర్
చిత్రపటానికి
పూలమాలలు
వేసి
నివాళులు
అర్పించారు.
ఈ
ఆధునిక
యుగంలో
కూడా
అస్పృశ్యత
కొనసాగటం
సిగ్గుచేటని
ఆయన
ఈ
సందర్భంగా
అన్నారు.
సామాజిక
న్యాయాన్ని
తాము
అమలుచేసి
చూపుతామని
అన్నారు.
అంబేద్కర్
వర్థంతి
సందర్భంగా
ఈరోజు
మబెదక్
జిల్లాలో
చిరంజీవి
సహపంక్తిభోజనాలు
చేయనున్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి
Allow Notifications
You have already subscribed
Story first published: Saturday, December 6, 2008, 17:24 [IST]