పాక్‌ లో క్షిపణి దాడి- ఆరుగురు మృతి

ఇస్లామాబాద్‌: పాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌ సరిహద్దుల్లో పాక్‌ భూభాగంలోని ఓ గిరిజన ప్రాంతంలో జరిగిన క్షిపణి దాడిలో ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా విమానాలే ఈ దాడులకు పాల్పడి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఉత్తర వజీరిస్తాన్‌లోని మిరా అలీ పట్టణ సమీపంలోని ఖత్రియా గ్రామంలో ఈరోజు ఉదయం రెండు క్షిపణులు పడటంతో ఆరుగురు చనిపోయారని స్థానికులు చెప్పారు. తాలిబన్లే లక్ష్యంగా ఈ దాడులు జరిగి ఉండవచ్చని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+