పేలుళ్ళ క్షతగాత్రులను పరామర్శించిన చవాన్‌

Ashok Chavan
ముంబయి: ముంబయి పేలుళ్ళ క్షతగాత్రులను మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అశోక్‌ చవాన్‌ ఈ రోజు ఉదయం పరామర్శించారు.దాని నిమిత్తం ఆయన జెజె ఆస్పత్రిని సందర్శించారు.ఎందుకంటే ముంబాయి ఉగ్రవాద దాడుల్లో గాయపడిన క్షతగాత్రుల్లో ఎక్కువ మంది ఆ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. వారికి మెరుగైన చికిత్స అందించాలని చవాన్ డాక్టర్లను కోరారు. ఈ రోజు మధ్యాహ్నం ముఖ్య శాఖల మంత్రులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. మహరాష్ట్ర ముఖ్యమంత్రిగా అశోక్‌ చవాన్‌ నిన్న(సోమవారం) ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+