వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జమాత్ పై భద్రతా మండలి నిషేధం
ఐక్యరాజ్య సమితి: పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా అనుబంధ సంస్థ జమాత్ - ఉద్ - దావాపై ఐక్య రాజ్య సమితి (యుఎన్) భద్రతా మండలి నిషేధం విధించింది. ముంబైలో దాడుల నేపథ్యంలో భద్రతా మండలి ఈ నిషేధం విధించింది. జమాత్ ను భద్రతా మండలి ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.
జమాత్ కు చెందిన నలుగురు ప్రముఖ నాయకులు హఫీజ్ ముహమ్మద్ సయీద్, జకీ - ఉర్ - రెహ్మాన్ లక్వీ, హజీ ముహమ్మద్ అష్రాఫ్, జకీ - ఉర్ - బహజీక్ లను భద్రతా మండలి ఉగ్రవాదులుగా ప్రకటించింది. వారి ఆస్తులను స్తంభింపజేయాలని, వారి ప్రయాణాలపై నిషేధం విధించాలని భద్రతా మండలి సంబంధిత దేశాలను ఆదేశించింది.
Comments
Story first published: Thursday, December 11, 2008, 9:46 [IST]