వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వాడి మీదా యాసిడ్ పోస్తాం: ప్రణీత
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్వప్నికను శుక్రవారంనాడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లనే విద్యార్థినులపై యాసిడ్ దాడులు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. హోం మంత్రి కె. జానారెడ్డి కూడా శుక్రవారం స్పప్నికను పరామర్శించారు. జానారెడ్డిని లోక్ సత్తా , ఐద్వా కార్యకర్తలు ఉడ్డుకునే ప్రయత్నం చేశారు.
Comments
Story first published: Friday, December 12, 2008, 14:07 [IST]