నోటుకు వోటు: అమర్ కు క్లీన్ చిట్

యుపిఎ ప్రభుత్వ బలపరీక్ష సందర్భంగా తమకు అమర్ సింగ్ డబ్బులు ఇవ్వజూపారంటూ బిజెపి సభ్యులు నోట్ల కట్టలను పార్లమెంటులో ప్రదర్శించారు. మన్మోహన్ ప్రభుత్వాన్ని రక్షించడానికి తమకు పెద్ద మొత్తంలో డబ్బులు ఆశ చూపారని ఆ ముగ్గురు బిజెపి సభ్యులు ఆరోపించారు. దీనిపై విచారణకు స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ కిశోర్ చంద్రదేవ్ నేతృత్వంలో కమిటీ వేశారు.












Click it and Unblock the Notifications