హైదరాబాద్:
క్రిస్మస్
వేడుకలను
ముఖ్యమంత్రి
రాజశేఖరరెడ్డి
పులివెందులలో
జరుపుకోనున్నారు.
బంధుమిత్రులతో
కలిసి
క్రిస్మస్
జరుపుకునేందుకు
వీలుగా
కడప
జిల్లాలో
పర్యటనలను
అందుకు
అనుగుణంగానే
రూపొందించుకున్నారు.
ఈరోజునుంచి
ఆయన
కడపజిల్లాలో
పర్యటించనున్నారు.
ఈరోజు
వెలిగల్లు
ప్రాజెక్టును
ఆయన
జాతికి
అంకితం
చేస్తారు.
24న
పలు
అభివృద్ధి
పనులకు
శంకుస్థాపనలు
చేస్తారు.
పలు
ఎత్తిపోతల
పథకాలకు,
రాజోలి
రిజర్వాయర్కు
శంకుస్థాపన
చేస్తారు.
25న
పులివెందులలో
క్రిస్మస్
వేడుకల్లో
పాల్గొని
26
హైదరాబాద్
తిరిగి
వస్తారు.