వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నల్గొండ వద్ద యాక్సిడెంట్: ముగ్గురి మృతి
నల్గొండ: నల్గొండ జిల్లాలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. చింతపల్లి మండలం, వింజమూరు వద్ద లారీ-క్వాలిస్ ఢీకొనడంతో ఈ దుర్ఘటన సంభవించింది.
సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Story first published: Thursday, December 25, 2008, 12:11 [IST]