వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తలకు లక్ష

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : సెప్టెంబర్‌ 13న ఢిల్లీలో జరిగిన వరుస బాంబు పేలుళ్ళలో నిందితులైన వారి తలకు లక్ష చొప్పున వెలకట్టారు. వారి ఆచూకి తెలిపిన వారికి ఆ మొత్తాన్ని బహుమతి గా ఇస్తామని కమిషనర్‌ దద్వాల్‌ వెల్లడించారు. అలాగే ఢిల్లీ ఈ పేలుళ్ళ కేసులో నిషేధిత సిమి ప్రమేయం ఉన్నదని పోలీసులు నిర్థారించడం తెలిసిందే. అనంతరం బాట్లా హౌస్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పట్టుబడిన ఉగ్రవాది నుంచి పేలుళ్ళ కుట్రను పోలీసులు తెలుసుకోగలిగారు. అయితే ఈ దాడికి పథకం వేసిన 13 మంది ఉగ్రవాదుల ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు.దాంతో వారీ ప్రకటన జారీ చేసారు.ఈ ఆఫర్ ఒక సంవత్సరం పాటు ఉంటుందని మరో సీనియర్ ఆఫీసర్ తెలిపారు.ఇక ఈ బాంబు ప్రేలుళ్ళలో వందమంది దాగా గాయపడ్డారు..ఇరవై ఆరు మంది మరణించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X