ముంబయి:
పేలుళ్లు
జరిగినప్పుడల్లా
లోకల్
ట్రైన్లే
తీవ్రవాదుల
లక్ష్యంగా
మారుతూండటం
తెలిసిందే.
దాంతో
ముంబయికి
అత్యంత
కీలకంగా
మారిన
లోకల్
ట్రెయిన్లలో
ఇక
సీసీ
కెమెరాలు
పెట్టాలని
ఆ
శాఖ
యోచిస్తోంది.
ఈ
ప్రతిపాదనను
రైల్వే
రక్షక
దళం
పెట్టింది.
ఇందుకు
ఉన్నతాధికారుల
అనుమతి
లభించింది.
ముంబయిలోని
110
రైళ్లలో
ఈ
కెమెరాలను
రహస్యప్రదేశాల్లో
అమర్చుతారు.
త్వరలోనే
తేదీని
ప్రకటిస్తారు.