హైదరాబాద్:పేదవారికి
వినోదం
లేకుండా
చేసిన
వ్యక్తి
రూ.100కే
సరుకులిస్తాననడం
విడ్డూరంగా
ఉందన్నారు.
గతంలో
ప్రభుత్వంపై
ఒత్తిడి
తెచ్చి
సినిమా
టికెట్
ధరను
రూ.100కు
పెంచేలా
చేసిన
చిరంజీవేనని
తెలుగు
మహిళ
అధ్యక్షురాలు
రోజా
ఉద్ఘాటించారు.
తన
లాభం
కోసం
సామాన్యుడు
సినిమా
చూడలేని
విధంగా
టికెట్
ధరను
పెంచడానికి
కారణమైన
చిరంజీవి
చౌకగా
సరకులు
ఇస్తానంటే
నమ్మేవారెవరూ
లేరని
ఆమె
ఘాటుగా
వ్యాఖ్యానించారు.