తెలుగునాట భోగి వెలుగులు
హైదరాబాద్: తెలుగువారికి అత్యంత ప్రాధాన్యం ఉన్న పండుగ సంక్రాంతి పండుగ. మూడు రోజులపాటు జరిగే ఈ పండుగలో మొదటిరోజైన భోగి పండుగను ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. నగరంలోను, జిల్లాల్లోను తెల్లవారుజామునుంచి భోగి జ్వాలలు మొదలయ్యాయి.
ఇళ్లముందరా, వీధి కూడళ్లలోను కలప, పిడకలతో భోగిమంటలు వేశారు. చలిని సైతం లెక్కచేయక పిల్లలు, పెద్దలు ఇందులో పాల్గొన్నారు. నగరాల్లో అపార్టుమెంటు వాసులు కూడా ఒకచోటచేరి ఈ వేడుకను నిర్వహించారు. పత్రీకలు, టీవీ చానళ్ళు ఈ పండుగకు ప్రాధాన్యమిచ్చాయి.
More From
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications