వైఎస్ డీల్స్ పై సోనియాకు డిఎస్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్ మంగళవారం ఉదయం సమావేశమయ్యారు. ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం, మేటాస్-సత్యం కుంభకోణంపై సోనియా గాంధీకి వివరించినట్టు తెలిసింది. ఈమధ్య వైఎస్ కు డిఎస్ ఏకు మేకుగా మారినట్టు కాంగ్రెస్ వర్గాల కథనం.
రాష్ట్రంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ అభివృద్ధి పథకాలను పొగుడుతూ ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను అక్రమాలను సోనియా గాంధీకి విన్నవించడం డిఎస్ వ్యవహార శైలి. అధిష్టానవర్గానికి డి.శ్రీనివాస్ వీర విధేయుడు. వైఎస్ మీద అయినా అధిష్టానవర్గానికి అనుమానాలు ఉండవచ్చు కానీ డిఎస్ మీద ఉండే అవకాశం లేదు.
More From
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications