రాష్ట్రపతికి వీడ్కోలు
హైదరాబాద్: రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ దక్షిణభారతదేశంలో జరిపే శీతాకాల విడిది పూర్తయింది. దీనికోసం ఆమె బొల్లారంలో విడిది చేసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈరోజు ఉదయం ఆమె ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఆమెకు హైదరాబాద్ విమానాశ్రయంలో సకల అధికార లాంచనాలతో వీడ్కోలు పలికారు.
హైదరాబాద్ లో విడిది చేసినంత కాలం ఆమె పండ్లు, పుల్కాలు, ఆకు కూరలు, పండ్ల రసాలను ఆహారంగా తీసుకున్నారు. ప్రతిరోజూ ఉదయం ఆమె పెసరపప్పు ఇడ్లీలను ఎంతో ఇష్టంగా తినేవారని బొలారం రాష్ట్రపతి నిలయం అధికారులు మీడీయాకు చెప్పారు.
More From
-
ట్రంప్కు తలనొప్పి.. పుతిన్కు పండగ!: భారత్, చైనాకు రష్యానే దిక్కు! -
గ్యాస్ కష్టాలు.. కట్టెల పొయ్యికి షిఫ్ట్ అయిన యంగ్ హీరో తల్లి !! -
దేశవ్యాప్తంగా 300 పాఠశాలలు, 30 ఆసుపత్రులు..భారీ స్థాయిలో అదానీ పెట్టుబడులు -
నాయకత్వాన్ని మలిచింది కుటుంబ విలువలే : కరణ్ అదానీ -
హోటల్ యజమానులకు గుడ్ న్యూస్.. సబ్సిడీలతో సర్కార్ బంపర్ ఆఫర్! -
భారత్ వృద్ధికి రూ.2 లక్షల కోట్లు..కరణ్ అదానీ కీలక వ్యాఖ్యలు -
దేశవ్యాప్తంగా మహిళల ఆర్థిక సాధికారత.. స్వాభిమాన్ విస్తరణతో అదానీ ఫౌండేషన్ కొత్త మిషన్ -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
మండే ఎండల వేళ అకాల వర్షాలు, 23వ తేదీ వరకు - ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్...!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!?












Click it and Unblock the Notifications