కెసీఆర్ కు రేపు రాత్రి విజయశాంతి విందు

రేపు రాత్రి విందుకు విజయశాంతి కెసీఆర్ ను ఆహ్వానించారు. తెలంగాణ శైలి మాంసాహార రుచులతో విజయశాంతి విందు ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ విలీనంపై రేపు తుది నిర్ణయం తీసుకుంటామని, సమావేశానంతరం విజయశాంతి విలేఖర్లతో స్పష్టం చేశారు. దీనితో రాములమ్మ టిఆర్ఎస్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ, ప్రత్యేక తెలంగాణ వాణీ వినిపించే అవకాశమున్నది. కాంగ్రెస్ ఓటమే లక్ష్యంగా ఏకమవుతున్న విపక్షాలకు రాములమ్మ చేరిక అదనపు ఆకర్షణ అవుతుందన్న విషయం సుస్పష్టం.
More From
-
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications