వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సముద్రపు దొంగల చెరలో విశాఖ ఇంజినీర్

By Staff
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: భారత సరిహద్దు జలాల నుంచి ఓ చేపల పడవను సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్‌ చేశారు. ఈ పడవలో ఎనిమిది మంది కెన్యా ఇంజినీర్లు, ముగ్గురు భారత ఇంజినీర్లు ఉన్నారు. గత నెల ఏడో తేదీన వీరిని అపహరించిన హైజాకర్లు కెన్యా దేశీయులను విడిచిపెట్టారు. భారత ఇంజినీర్లను మాత్రం తమ ఆధీనంలోనే ఉంచుకున్నారు. ఈ ముగ్గురిలో విశాఖకు చెందిన శరవరణన్‌ అనే ఇంజినీరు కూడా ఉన్నారు. వీరిని వదిలివేయడానికి సముద్రపు దొంగలు పలు డిమాండ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X