టీఆర్ ఎస్ తో పొత్తు ఇంకాసాధ్యమే: విహెచ్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ వి.హనుమంతరావు, మంత్రి రేణుకాచౌదరి ఈరోజు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. అనంతరం వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణాపై కార్యకర్తలు, నేతల మనోభావాలను ఆమెకు వివరించామని చెప్పారు. తెలంగాణాకు అనుకూల నిర్ణయం పార్టీకి లాభదాయకమని అన్నారు. అలాగే తెరాసతో పొత్తుకూడా పార్టీకి లాభమని తాము వివరించామని చెప్పారు. తెలంగాణాపై కాంగ్రెస్ అధిష్టానవర్గం అనుకూల ప్రకటన చేస్తే వారితో పొత్తుకు ఇంకా అవకాశం ఉందని ఆయన అన్నారు.
స్వార్ధ రాజకీయాల కోసం తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తెలంగాణకు అనుకూలంగా మారినట్టు కనిపిస్తోందని కేంద్రమంత్రి, ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ రేణుకాచౌదరి వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై కాంగ్రెస్ అధిష్టానవర్గం సానుకూల నిర్ణయం తీసుకుంటుందన్న ఆశాభావాన్ని హనుమంతరావు వ్యక్తం చేశారు.
More From
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications