హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసీఅర్ మహాశాంతి యాగం

By Staff
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్‌: కెసిఆర్‌ మహాశాంతి యాగం చేస్తున్నారు. విశ్వశాంతిని, విజయాన్ని కాంక్షిస్తూ తెలంగాణ భవన్‌లో బుధవారం ప్రారంభించిన శాంతి యాగానికి కెసిఆర్‌ సతీసమేతంగా హాజరయ్యారు. 27 రోజుల పాటు నిర్విఘ్నంగా జరగనున్న ఈ యాగం పూర్తయే లోపే 'తెలంగాణ' అంశం తేలిపోతుందని టిఆర్‌ఎస్‌ శ్రేణుల విశ్వాసం.

వాస్తవానికి కెసిఆర్‌ ఈ రోజు పొత్తులపై తమ విధాన నిర్ణయాన్ని ప్రకటించవలసి వున్నది. అయితే తేదేపాతో సీట్ల సర్దుబాటుపై నెలకొన్న ప్రతిష్ఠంభనతో మహాకూటమి ఏర్పాటు సందిగ్దంలో పడింది. మరోపక్క టిఆర్‌ఎస్‌ రాష్ట్ర కమిటి కెసిఆర్‌కు నిర్ణయాధికారాన్ని కట్టబెట్టడంతో పాటు ఒంటరి పోరుకైనా సిద్ధమని ప్రకటించడం కలకలం కలిగిస్తున్నది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X